టీడీపీ నేతల మాటలు నమ్మొద్దు: మంత్రి అనిల్‌ | Minister Anil Kumar Yadav Comments On TDP Leaders | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల మాటలు నమ్మొద్దు: మంత్రి అనిల్‌

Published Thu, Aug 12 2021 11:46 AM | Last Updated on Thu, Aug 12 2021 12:22 PM

Minister Anil Kumar Yadav Comments On TDP Leaders - Sakshi

సర్వేపల్లి కాలువ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ గురువారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

సాక్షి, నెల్లూరు: సర్వేపల్లి కాలువ పనులను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ గురువారం పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాలువ గట్టుపై ఉన్న నిర్వాసితులతో మంత్రి అనిల్‌ మాట్లాడారు. ఎవరి ఇంటిని తొలగించమని హామీ ఇచ్చారు. టీడీపీ నేతల మాటలు నమ్మొద్దని మంత్రి సూచించారు. జనవరి కల్లా పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి అనిల్‌కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement