సందర్శకులపై ఆంక్షలు: ఆర్కే బీచ్‌ నుంచి వుడా పార్క్ వరకు | RK Beach: Visiting Restrictions At RK Beach Over Coronavirus Third Wave | Sakshi

సందర్శకులపై ఆంక్షలు: ఆర్కే బీచ్‌ నుంచి వుడా పార్క్ వరకు

Aug 7 2021 7:10 PM | Updated on Aug 7 2021 7:20 PM

RK Beach: Visiting Restrictions At RK Beach Over Coronavirus Third Wave - Sakshi

సాక్షి, విశాఖపట్నం: కరోనా వైరస్‌ థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ నుంచి వుడా పార్క్ వరకు సందర్శకులపై ఆంక్షలు విధించింది. శని, ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి ఉదయం వరకు సందర్శకుల నో ఎంట్రీ నిబంధనలను అమలు చేస్తోంది. ఆంక్షాల కారణంగా ఆర్కే బీచ్‌ ఖాళీగా దర్శనమిస్తోంది. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement