Semester System In Andhra Pradesh Schools - Sakshi
Sakshi News home page

ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానం

Published Sat, Dec 17 2022 12:06 PM | Last Updated on Sat, Dec 17 2022 12:57 PM

Semester System In Andhra Pradesh Schools - Sakshi

అమరావతి:  ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానానికి రంగం సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్‌ విధానం తెస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకూ రెండు సెమిస్టర్‌లు, పదో తరగతికి సంబంధించి 2024-25 సంవత్సరం నుంచి సెమిస్టర్‌ విధానం ప్రవేశపెట్టనున్నారు. ఇక విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్‌లకు జగనన్న విద్యా కానుక ద్వారా పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement