Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Tirumala TTD Latest News Updates On December 05 2024 | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Thu, Dec 5 2024 8:51 AM | Last Updated on Thu, Dec 5 2024 8:51 AM

Tirumala TTD Latest News Updates On December 05 2024

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. ఉచిత సర్వ దర్శనానికి 4 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న (గురువారం) 65,265    మంది స్వామివారిని దర్శించుకోగా 21,384మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.  3.27 కోట్లు సమర్పించారు. 

టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు దర్శనానికి 4 గంటల సమయం . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.

వందకోట్ల దాటిన నవంబర్ నెల తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ...వరుసగా 33 నెలలుగా వందకోట్ల మార్క్ దాటుతున్న శ్రీవారి హుండీ ఆదాయం. 2022 మార్చ్ నుండి వరుసగా వందకోట్ల దాటుతున్న హుండీ ఆదాయం నవంబర్ నెలలో 111 కోట్లు హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పణ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement