కేవలం 4 నెలల్లో ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేసినందుకు ఎన్ని లక్షలు ఫైన్‌ కట్టారో తెలుసా! | Sakshi
Sakshi News home page

Traffic offences: అతివేగానికి రూ.38.88 లక్షల జరిమానా.. రెండోసారి పట్టుబడితే సీజ్‌!

Published Thu, Dec 16 2021 8:37 AM

Vizag Lakhs Of Rupees Fined For Breaking Traffic Rules In July To November - Sakshi

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంతో ప్రయాణించిన వాహనాలపై రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్‌ వరకు స్పీడ్‌ గన్‌ ద్వారా చేసిన తనిఖీల్లో 3,740 కేసులు నమోదు చేశామని డీటీసీ రాజారత్నం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా రూ.38.88 లక్షల జరిమానా వసూలు చేశామన్నారు. రెండోసారి పట్టుబడితే వాహనాన్ని సీజ్‌ చేస్తామన్నారు. ఈ తనిఖీలు యథాతథంగా కొనసాగుతాయన్నారు.

చదవండి: అంతా జంక్‌.. చీకటి వ్యాపారంతో కోట్లు కొల్లగొట్టారు

Advertisement
 
Advertisement
 
Advertisement