ఎల్‌ఐసీకి మర్చంట్‌ బ్యాంకర్లు రెడీ | LIC IPO Process In Full Swing | Sakshi
Sakshi News home page

ఎల్‌ఐసీకి మర్చంట్‌ బ్యాంకర్లు రెడీ

Aug 30 2021 8:53 AM | Updated on Aug 30 2021 9:22 AM

LIC IPO Process In Full Swing - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూ ప్రణాళికలు ఊపందుకున్నాయి. ఇష్యూ నిర్వహణకు ప్రభుత్వం తాజాగా 10 మర్చంట్‌ బ్యాంకర్‌ సంస్థలను ఎంపిక చేసింది.

గోల్డ్‌మన్‌ శాక్స్‌ గ్రూప్, జేపీ మోర్గాన్‌ చేజ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీగ్రూప్, నోమురా హోల్డింగ్స్‌ తదితరాలను షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఎల్‌ఐసీ ఐపీవో నిర్వహణకు 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్‌)కు దరఖాస్తు చేశాయి.  

చదవండి : Aadhar Link: టెక్నికల్‌ ఇష్యూస్‌పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement