MEIL group company bags Rs 500 crore order from defence ministry - Sakshi
Sakshi News home page

మేఘా కంపెనీకి రూ.500 కోట్ల ఆర్డర్‌

Published Fri, Jun 16 2023 7:27 AM | Last Updated on Fri, Jun 16 2023 11:06 AM

MEIL 500 crore order for Megha company - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మేఘ ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) అనుబంధ కంపెనీ ఐకామ్‌ టెలి తాజాగా భారత రక్షణ శాఖ నుంచి రూ. 500 కోట్ల ఆర్డర్‌ చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా 5/7.5 టన్నుల రేడియో రిలే కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ కంటైనర్స్‌ 1,035 యూనిట్లు సరఫరా చేయనుంది. రక్షణ శాఖతో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఐకామ్‌ టెలి గురువారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డెలివరీలు ప్రారంభం అవుతాయని వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement