నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 19 July 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Fri, Jul 19 2024 4:06 PM | Last Updated on Fri, Jul 19 2024 4:07 PM

Stock Market Closing Update 19 July 2024

శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాలను చవి చూశాయి. సెన్సెక్స్ 738.81 పాయింట్లు తగ్గి.. 80604.65 వద్ద, నిఫ్టీ 269.95 పాయింట్లు తగ్గి 24,530.90 వద్ద ముగిసాయి.

ఇన్ఫోసిస్, ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. టాటా స్టీల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (BPCL), జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) కంపెనీలు నష్టాలను చవిచూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement