లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 20th August 2024 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Tue, Aug 20 2024 5:02 PM | Last Updated on Tue, Aug 20 2024 5:02 PM

Stock Market Closing Update 20th August 2024

మంగళవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 378.18 పాయింట్ల లాభంతో 80,802.86 వద్ద, నిఫ్టీ 126.20 పాయింట్ల లాభంతో 24,698.85 వద్ద ముగిశాయి.

ఎస్‌బఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా.. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, భారతి ఎయిర్‌టెల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, సిప్లా, అపోలో హాస్పిటల్ మొదలైన సంస్థలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement