లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Tue, Sep 10 2024 3:52 PM | Last Updated on Tue, Sep 10 2024 3:53 PM

Stock Market Closing Update

దేశీయ స్టాక్ మార్కెట్లో లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 361.75 పాయింట్ల లాభంతో 81,921.29 వద్ద, నిఫ్టీ 104.70  పాయింట్ల లాభంతో 25,041.10 వద్ద నిలిచాయి.

దివీస్ ల్యాబ్స్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, భారతి ఎయిర్‌టెల్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్ మొదలైన కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ మొదలైన కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement