నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Update 24 July 2024 | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Published Wed, Jul 24 2024 3:50 PM | Last Updated on Wed, Jul 24 2024 3:50 PM

Stock Market Closing Update 24 July 2024

బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ ముగిసే సమయానికి నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 280.16 పాయింట్ల నష్టంతో 80,148.88 వద్ద, నిఫ్టీ 65.55 పాయింట్ల నష్టంతో 24,413.50 వద్ద ముగిశాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో HDFC లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, టెక్ మహీంద్రా, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), టాటా మోటార్స్ మొదలైన కంపెనీలు చేరాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మొదలైనవి నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement