లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు | Stock Market Closing Updates 22 August 2024 | Sakshi
Sakshi News home page

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Published Thu, Aug 22 2024 3:40 PM | Last Updated on Thu, Aug 22 2024 4:06 PM

Stock Market Closing Updates 22 August 2024

గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 147.89 పాయింట్ల లాభంతో 81035.20 వద్ద, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 24810.20 వద్ద స్థిరపడ్డాయి.

గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్, భారతీ ఎయిర్‌టెల్, టాటా స్టీల్ మొదలైన కంపెనీ టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి. విప్రో, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవి చూశాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement