రోల్‌ మామడ టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం | Road Accident In Adilabad District | Sakshi
Sakshi News home page

రోల్‌ మామడ టోల్‌ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం

Jun 12 2021 8:21 PM | Updated on Jun 12 2021 8:24 PM

Road Accident In Adilabad District - Sakshi

ప్రమాద దృశ్యం

సాక్షి, అదిలాబాద్‌ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేరెడిగొండ మండలం రోల్‌ మామడ టోల్‌ ప్లాజా వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుకనుండి ఐచర్‌ వ్యాన్‌ ఢికొట్టింది. ఈ ప్రమాదంలో  డ్రైవర్‌, క్లీనర్‌ అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. వారి మృతదేహాలు ఐచర్‌ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు,హైవే సిబ్బంది మృతదేహాలను ఐచర్‌ క్యాబిన్‌ నుండి క్రేన్‌ సహాయంతో బయటకు తీయటానికి ప్రయత్నిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement