అత్యాచార బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్ | State Women Commission On Behalf Of A Molestation Victim In Kadapa | Sakshi
Sakshi News home page

అత్యాచార బాధితురాలికి అండగా రాష్ట్ర మహిళా కమిషన్

Aug 13 2021 2:09 PM | Updated on Aug 13 2021 2:12 PM

State Women Commission On Behalf Of A Molestation Victim In Kadapa - Sakshi

( ఫైల్‌ ఫోటో )

వైఎస్సార్‌ కడప: కడప జిల్లాలో  బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో బాధిత కుటుంబానికి రాష్ట్ర మహిళా కమిషన్ అండగా నిలిచింది. జిల్లా ఎస్పీతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. బాలిక తల్లిదండ్రులతో ఆమె మాట్లాడి ధైర్యం చెప్పారు. కాగా మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మీ బాధిత బాలికను పరామర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement