
గుంటూరు
ఆదివారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
అధిక బరువుపై అవగాహన
తెనాలి: పౌష్టికాహార పక్షోత్సవాల్లో భాగంగా తెనాలిలోని అంగన్వాడీ కేంద్రాల్లో సమావేశాలను జరిపారు. పిల్లల్లో అధిక బరువుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లులకు వివరించారు.
యునెస్కో గుర్తింపుపై హర్షం
కూచిపూడి: యునెస్కో నాట్య శాస్త్రాన్ని గుర్తించిందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించటంతో కూచిపూడి కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.
కుంకుమ పూజలు
బాపట్ల: బాపట్ల అధిష్టాన దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవాలయం వద్ద శనివారం అంత్యంత వైభవంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.
3

గుంటూరు

గుంటూరు

గుంటూరు