ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025

Published Sun, Mar 2 2025 2:12 AM | Last Updated on Sun, Mar 2 2025 2:08 AM

ఆదివా

ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025

8లోu

పక్క ఫొటోలో కనిపిస్తున్న యువ రైతు జఫర్‌గఢ్‌ మండలం తమ్మడపల్లి(జి)కి చెందిన బత్తిని ప్రకాశ్‌. యాసంగి సీజన్‌లో బోరు బావి కింద ఆధారపడి మూడు ఎకరాల్లో వరి అర ఎకరంలో మొక్కజొన్న సాగు చేశారు. పంటల సాగు కోసం రూ.79వేల పెట్టుబడి పెట్టాడు. భూగర్భ జలాలు అడుగంటి, ఉన్న ఒక్కబోరు ఒట్టి పోవడంతో పొట్టదశకు వచ్చిన పంట ఎండిపోయింది. దీంతో మూడు ఎకరాల పంటను పశువులకు మేతగా వదిలేశాడు. పెట్టుబడులు కూడా రాని దయనీయస్థితిలో ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 20251
1/1

ఆదివారం శ్రీ 2 శ్రీ మార్చి శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement