55 ఏళ్లకు కలిశారు | - | Sakshi
Sakshi News home page

55 ఏళ్లకు కలిశారు

Published Mon, Feb 17 2025 12:12 AM | Last Updated on Mon, Feb 17 2025 12:10 AM

55 ఏళ్లకు కలిశారు

55 ఏళ్లకు కలిశారు

వేములవాడ: స్థానిక హైస్కూల్‌లో మొట్ట మొదటి పదోతరగతి బ్యాచ్‌(1968–69) విద్యార్థులు 55 ఏళ్లకు కలుసుకున్నారు. స్థానిక ఎస్సారార్‌ గ్రాండ్‌ హోటల్‌లో ఆదివారం బాల్యమిత్రులు కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పి చనిపోయిన గురువులకు నివాళి అర్పించారు. ప్రస్తుతం ఉన్న ఏకై క గురువు విఠల్‌ను సన్మానించుకున్నారు. నగుబోతు ప్రభాకర్‌, ఎండీ ఖాజాపాషా, మధు రాధాకిషన్‌, వెంకటేశ్వర్లు, గంగయ్య, జి.జ్యోతి, జి.విజయ, జనబాయి, సలీం పాషా, ఎండ మునీర్‌, శర్మ, బాలకిషన్‌, ఉమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement