15 ఏళ్ల అభివృద్ధి..15 నెలల్లోనే : వరంగల్‌ ఎంపీ కావ్య | - | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల అభివృద్ధి..15 నెలల్లోనే : వరంగల్‌ ఎంపీ కావ్య

Published Mon, Mar 17 2025 11:00 AM | Last Updated on Mon, Mar 17 2025 10:54 AM

15 ఏళ్ల అభివృద్ధి..15 నెలల్లోనే : వరంగల్‌ ఎంపీ కావ్య

15 ఏళ్ల అభివృద్ధి..15 నెలల్లోనే : వరంగల్‌ ఎంపీ కావ్య

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పదిహేనేళ్లలో జరగని అభివృద్ధిని కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచిన 15 నెలల్లోనే రూ.8 వందల కోట్లు తీసుకొచ్చి చేస్తున్నారని, ఎమ్మెల్యే కడియం ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని వరంగల్‌ ఎంపీ కడియం కావ్య అన్నారు. బూటకపు గుజరాత్‌ మోడల్‌ కాకుండా, తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని మోడల్‌గా చేస్తున్న ముఖ్యమంత్రికి మనమంతా అండగా నిలవాలన్నారు. ఉమ్మడి వరంగల్‌ అంటే రేవంత్‌ రెడ్డికి ప్రత్యేక అభిమానమని, మామునూరుకు ఎయిర్‌ పోర్టు తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కుతుందన్నారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ కోసం ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి చేస్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement