బాసరలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

బాసరలో భక్తుల రద్దీ

Published Mon, Mar 10 2025 10:33 AM | Last Updated on Mon, Mar 10 2025 10:29 AM

బాసరల

బాసరలో భక్తుల రద్దీ

బాసర(ముధోల్‌): బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తమ చిన్నారుల చేత అక్షర శ్రీకారం, కుంకుమార్చన పూజలు చేయించారు. శ్రీ జ్ఞాన సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బాసరలో భక్తుల రద్దీ1
1/1

బాసరలో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement