ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్‌

Published Mon, Mar 10 2025 10:34 AM | Last Updated on Mon, Mar 10 2025 10:29 AM

ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్‌

ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్‌

● ఒకరు మృతి

బజార్‌హత్నూర్‌: ఎడ్లబండిని బైక్‌ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందాడు. ఎస్సై అప్పారావ్‌ కథనం ప్రకారం.. మండలంలోని కొలారి గ్రామానికి చెందిన కాలే కాశీనాథ్‌ (54) బైక్‌పై మండల కేంద్రానికి వెళ్లాడు. పని ముగించుకుని స్వగ్రామానికి వస్తున్నాడు. శనివారం రాత్రి కొలారి సమీపంలో బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన కాశీనాథ్‌ను వెంటనే బజార్‌హత్నూర్‌ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం 108లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement