మందులు సిద్ధంగా ఉంచాం | - | Sakshi

మందులు సిద్ధంగా ఉంచాం

Published Sun, Mar 16 2025 12:22 AM | Last Updated on Sun, Mar 16 2025 12:21 AM

మందులు సిద్ధంగా ఉంచాం

మందులు సిద్ధంగా ఉంచాం

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ము ఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎండకు వెళ్లక పోవడం మంచిది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో, సబ్‌ సెంటర్లలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సరిపడా అందుబాటులో ఉంచాం. సైలెన్‌ బాటిళ్లతోపాటు, అత్యవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఆస్పత్రులతోపాటు, పనిప్రదేశాల్లోనూ అందుబాటులో ఉండేలా చర్యలను తీసుకున్నాం.

– డాక్టర్‌ హరీశ్‌రాజ్‌,

జిల్లా వైద్యాధికారి, మంచిర్యాల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement