సాంఘిక శాస్త్రం..
సమకాలీన అంశాలపై పట్టు, విశ్లేషణాత్మక ధోరణి ఉంటే సాంఘిక శాస్త్రంలో విజయం తథ్యమని నిర్మల్ జిల్లా గుండంపెల్లి ఉన్నత పాఠశాల
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు సిలారి మధు
అంటున్నాడు.
● బట్టీ పద్ధతిని వదిలేసి పాఠాలను అర్థం చేసుకోవాలి.
● దేశంలోని నదులు, పీఠభూములు, ఎత్తైన శిఖరాలు, పర్వత శ్రేణులు, తీర ప్రాంతాలు, ప్రధాన నగరాలు, ప్రపంచీకరణ, పట్టణీకరణ పర్యావరణ, భూగర్భ జల సమస్యలు తదితర అంశాలపై అవగాహన చేసుకోవాలి.
● గ్రాఫ్లు పట్టికలు, పై చార్ట్లు విశ్లేషణాత్మక ధోరణిలో రాయాలి.
● ప్రపంచ పటంలో మిత్ర రాజ్య కూటమి దేశాలు, అక్షరాజ్య కూటమి దేశాలు, నినాదాలు, కరపత్రం తదితర వాటి గురించి తెలుసుకోవాలి.
● ప్రతీ సిలబస్లో ముఖ్యమైన పాయింట్లను అండర్లైన్ చేసుకుని చదవాలి. బిట్ పేపర్లో వచ్చే 20 మార్కులను సులభంగా సాధించవచ్చు.
● ప్రశ్నప్రత్రంలో ముందుగా ప్రశ్నల సరళిని అవగతం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment