పాటలు పాడి.. స్టెప్పులేసి.. | - | Sakshi
Sakshi News home page

పాటలు పాడి.. స్టెప్పులేసి..

Published Sun, Mar 2 2025 1:01 AM | Last Updated on Sun, Mar 2 2025 1:02 AM

పాటలు

పాటలు పాడి.. స్టెప్పులేసి..

అప్పన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలతోపాటు, రామగుండంలోని ప్రధానమంత్రి స్కూల్‌ రైజింగ్‌ ఇండియా

(పీఎంశ్రీ) ప్రభుత్వ పాఠశాలలో శనివారం పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటలు పాడుతూ స్టెప్పులు వేశారు. ఆటాపాటలతో సందడి చేశారు. ప్రతీ విద్యార్థి జీవితంలో పదో తరగతి ఓ జ్ఞాపకమని, కల్మషం లేనిస్నేహానికి ఇది నిదర్శనమని ఉపాధ్యాయులు, అతిథులు అన్నారు. రామగుండం పాఠశాల హెచ్‌ఎం అజ్మీరా శారద మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్‌ హంగులు సంతరించుకుంటున్నాయన్నారు.

– రామగుండం/సాక్షి ఫొటోగ్రాఫర్‌, పెద్దపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
పాటలు పాడి.. స్టెప్పులేసి.. 1
1/3

పాటలు పాడి.. స్టెప్పులేసి..

పాటలు పాడి.. స్టెప్పులేసి.. 2
2/3

పాటలు పాడి.. స్టెప్పులేసి..

పాటలు పాడి.. స్టెప్పులేసి.. 3
3/3

పాటలు పాడి.. స్టెప్పులేసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement