TS:మాజీ సీఎం కేసీఆర్‌ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం | Security Reduced To Former CM KCR | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కేసీఆర్‌ భద్రత.. ప్రభుత్వ కీలక నిర్ణయం

Published Fri, Dec 15 2023 10:42 AM | Last Updated on Fri, Dec 15 2023 10:58 AM

Security Reduced To Former Cm Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు భద్రత కుదించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు జెడ్‌ ప్లస్‌ కేటగిరిలో ఉన్న కేసీఆర్‌ భద్రతను వై కేటగిరీకి కుదించారు. 4+4 గన్‌మెన్‌లతో పాటు ఒక ఎస్కార్ట్ వాహనాన్ని మాత్రమే కేసీఆర్‌ భద్రత కోసం కేటాయించనున్నారు. ఇంటి ముందు సెంట్రీ పహారా ఉంచనున్నారు. 

ఇప్పటికే మాజీ మంత్రులకు భద్రత తగ్గించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా మాజీ మంత్రులకు మాత్రం 2+2 గన్‌మెన్‌లను ఉంచి ఎమ్మెల్యేగా లేని వారికి గన్‌మెన్‌లను పూర్తిగా తొలగించారు. ఇక  మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌లకు ఉన్న గన్‌మెన్లను తొలగించారు. 

ఇదీచదవండి..ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement