జనగాం: ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి | RTC Bus Road Accident At Jangaon | Sakshi
Sakshi News home page

జనగాం: ఆర్టీసీ బస్సు బీభత్సం.. ముగ్గురి మృతి

Published Mon, May 13 2024 1:19 PM | Last Updated on Mon, May 13 2024 1:40 PM

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జనగాం:  జనగాంలోని  హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. ఓ మొబైల్‌ టిఫిన్‌ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement