మళ్లీ రెచ్చి పోయారు... | Chain snatchers netted again in hyderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 3 2015 6:45 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

హైదరాబాద్లో చైన్ స్నాచర్లు మరోసారి తమ ప్రతాపం చూపించారు. ఇప్పటికే హడలెత్తిస్తున్న చైన్ స్నాచర్లు శనివారం మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో పది నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు మహిళల నుంచి గొలుసులు తెంపుకుపోయారు. ఇద్దరు మెడల్లోంచి దాదాపు 7 తులాల బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement