శాంతిస్తున్న 'వర్దా', ఏడుగురు మృతి | Cyclone Vardah leaves behind a trail of destruction in Chennai, claims seven lives | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 13 2016 7:13 AM | Last Updated on Thu, Mar 21 2024 6:42 PM

కొద్ది గంటలపాటు చెన్నై మహానగరంతో పాటు ఉత్తర తమిళనాడును అతలాకుతలం చేసిన వర్దా తుపాను చెన్నై నగరాన్ని దాటేసింది. దీంతో ప్రచండ గాలుల వేగం కూడా తగ్గుముఖం పడుతోంది. సోమవారం మధ్యాహ్నం తీరం దాటే ముందు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు ప్రస్తుతం 15-25 కిలోమీటర్ల వేగానికి తగ్గాయి. తుపాను చెన్నైను దాటి వెళ్లిపోయినట్లు ఐఎండీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement