దుర్గమ్మ భూములకు ‘సిద్ధార్థ’ ఎసరు! | Dispute between Endowments Department, Siddhartha Academy about durga temple lands | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 30 2016 7:14 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

విజయవాడ నడిబొడ్డున కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి చెందిన రూ.1,000 కోట్ల విలువైన భూమికి రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెట్టబోతోంది. బెంజి సర్కిల్ సమీపంలో ఉన్న 14.20 ఎకరాల దుర్గ గుడి భూములను ప్రైవేట్‌పరం చేయడంపై కసరత్తు జరుగుతోంది. రెండు చోట్ల ఉన్న ఆ భూముల్లో ప్రస్తుతం సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మార్కెట్ ధర ప్రకారం ఎకరం విలువ రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement