వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ | former mlc kandula durgesh joined in ysrcp | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 12 2016 11:08 AM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM

తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ సోమవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement