మంత్రులపై ఐటీ పంజా | it rides in tamilnadu | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 13 2017 6:42 AM | Last Updated on Wed, Mar 20 2024 3:38 PM

ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల అధికార పార్టీ అభ్యర్థి దినకరన్‌ తరఫున కొందరు వ్యక్తులు రాత్రివేళల్లో ఇంటింటికీ తిరిగి ఓటర్లకు డబ్బు పంచిపెట్టినట్లు ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నగదు బట్వాడాకు మంత్రి విజయభాస్కర్‌ నాయకత్వం వహించినట్లు గ్రహించిన ఐటీ అధికారులు ఈనెల 7వ తేదీన దాడులు నిర్వహించారు

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement