ఇక వేటే..! | Nayeem's victims seek arrest of TRS leaders, cops | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 13 2016 6:56 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్న రాజకీయ నేతలు, అధికారులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధమవుతోంది. ముందుగా నయీమ్‌తో సంబంధం ఉన్న సొంత పార్టీ నేతలపైనే వేటు వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. వినాయక నిమజ్జనోత్సవాల తర్వాత పలు కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement