ఊహాగానాలు నిజమయ్యాయి. తమిళనాడు రాజకీయాలు శరవేగంగా మారాయి. జయలలిత నెచ్చెలి, అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 9:30 గంటలకు తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణం చేయనున్నారు. తమిళనాడుకు మూడో మహిళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
Published Sun, Feb 5 2017 4:27 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement