జయ ఆరోగ్యంపై ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ | Traffic Ramaswamy files petition in madras high court over Jayalalitha health condition | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 3 2016 5:19 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తక్షణమే ప్రకటన చేయాలంటూ సోమవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జయ ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే అపోలో ఆస్పత్రి నివేదిక సమర్పించేలా ఆదేశాలివ్వాలంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి ఈ పిటిషన్ దాఖలు చేశారు. తమిళనాడు వాసులకు ట్రాఫిక్ రామస్వామి సుపరిచితమే.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement