ఢిల్లీకి బయల్దేరిన వైఎస్ జగన్ | YS Jagan mohan reddy leaves for delhi | Sakshi
Sakshi News home page

Published Thu, Apr 6 2017 10:31 AM | Last Updated on Wed, Mar 20 2024 1:48 PM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినందుకు నిరసనగా చేపట్టిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో భాగంగా.. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్‌కుమార్‌ ముఖర్జీతో భేటీ కానున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement