వైఎస్ జగన్ను కలిసిన లాజిస్టిక్ హబ్ నిర్వాసితులు | ys jagan mohan reddy reach yalamanchili in visakhapatnam | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 10 2015 12:45 PM | Last Updated on Thu, Mar 21 2024 7:46 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం యలమంచిలి చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన చింతపల్లిలో బాక్సైట్ వ్యతిరేక సభలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement