'నరసరావుపేట సభను చూసి వణికిపోతున్నారు' | ysrcp leader pardhasaradhi challenges to minister uma over corruption | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 17 2016 6:56 PM | Last Updated on Thu, Mar 21 2024 8:55 PM

నరసరావుపేటలో వైఎస్ జగన్ బహిరంగ సభను చూసి టీడీపీ నేతలు వణికిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి అన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలాపణలు పేలుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement