'వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి 30 వేల మంది ప్రతినిధులు' | YSRCP plenary in Amaravati on july 8th and 9th | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 30 2017 5:05 PM | Last Updated on Thu, Mar 21 2024 5:15 PM

జులై 8, 9 తేదీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న 12 ఎకరాల స్థలంలో ఈ భారీ ప్లీనరీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement