ఉమేష్ అవుట్.. అరవింద్ ఇన్! | Sreenath Aravind replaces Umesh Yadav in India's ODI squad for the last two matches against South Africa | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 19 2015 4:35 PM | Last Updated on Thu, Mar 21 2024 8:51 PM

దక్షిణాఫ్రికాతో జరుగనున్న మిగిలిన రెండు వన్డేలకు, తొలి రెండు టెస్టులకు భారత క్రికెట్ జట్టును ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ సమావేశమైంది. చివరి రెండు వన్డేలకు పేసర్ ఉమేష్ యాదవ్ ను పక్కకు పెట్టగా, కర్ణాటక పేసర్ శ్రీనాథ్ అరవింద్ కు చోటు కల్పించారు. ఈ ఒక్క మార్పు మినహా వన్డే జట్టును యథాతధంగా కొనసాగించాలని సెలెక్షన్ కమిటీ నిర్ణయించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement