గవర్నర్ నరసింహన్ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అపహాస్యమవుతున్నా పట్టించుకోని గవర్నర్ చంద్రబాబును పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
Jan 25 2018 2:58 PM | Updated on Mar 20 2024 3:21 PM
గవర్నర్ నరసింహన్ టీడీపీ ప్రచార కమిటీ అధ్యక్షుడిగా వ్యహరిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అపహాస్యమవుతున్నా పట్టించుకోని గవర్నర్ చంద్రబాబును పొగడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.