హత్యలు చేసేవారికి టీడీపీ పదవులు ఇస్తోంది | BJP MLA Vishnu Kumar Raju Lashes Out At TDP Leaders | Sakshi

హత్యలు చేసేవారికి టీడీపీ పదవులు ఇస్తోంది

Mar 6 2018 11:14 AM | Updated on Mar 22 2024 11:13 AM

బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో గుండాలకు, రౌడీలకు మాత్రమే పదవులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రూ.5 లక్షలు ఇస్తే హత్య చేసేవారిని ప్రోత్సహిస్తున్నారని విష్ణుకుమార్‌ రాజు మంగళవారమిక్కడ అన్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement