హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం | Chaos In Rajya Sabha Over Anant Kumar Hegde's Comments | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 28 2017 1:35 PM | Last Updated on Wed, Mar 20 2024 12:04 PM

కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం చెలరేగింది. రాజ్యాంగాన్ని మార్చాలన్న మంత్రి వ్యాఖ్యలను విపక్షాలు తప్పుపట్టాయి. రాజ్యాంగంపై విశ్వాసం లేని మంత్రిని పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్ డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement