లోక్‌సభ అభ్యర్థి కారుపై దుండగులు దాడి | Left Leader Md Salim Car Attacked | Sakshi
Sakshi News home page

లోక్‌సభ అభ్యర్థి కారుపై దుండగులు దాడి

Published Thu, Apr 18 2019 2:53 PM | Last Updated on Wed, Mar 20 2024 5:08 PM

పశ్చిమ బెంగాల్‌ సీపీఎం నేత, రాయ్‌గంజ్‌ లోక్‌సభ అభ్యర్థి మహ్మద్‌ సలీమ్‌ కారుపై దుండగులు దాడి చేశారు. పశ్చిమ బెంగాల్‌ ఇస్లామాపూర్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రాళ్ల దాడి వెనుక టీఎంసీ హస్తం ఉందని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తన కుటుంబసభ్యులతో కలిసి క్యూలైన్‌లో నిలబడి, ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement