ఐటీ గ్రిడ్స్‌ సీఈఓ అశోక్‌కు నోటీసులు | Police Issues Notices To It Grids Ceo Ashok | Sakshi
Sakshi News home page

ఐటీ గ్రిడ్స్‌ సీఈఓ అశోక్‌కు నోటీసులు

Published Sun, Mar 3 2019 5:52 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM

డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్‌కు 161 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం లోపు విచారణకు హాజరు కావాలని  నోటీసులో పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement