ఈడీ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి | Revanthreddy attends ED investigation over Cash for Vote case | Sakshi
Sakshi News home page

ఈడీ విచారణకు హాజరైన రేవంత్ రెడ్డి

Published Tue, Feb 19 2019 5:49 PM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఓటుకు నోటు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట హాజరయ్యారు. కేసుకు సంబంధించిన పత్రాలతో ఈడీ అధికారుల ముందు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గత వారం ఈ కేసుకు సంబంధించి వేం నరేందర్ రెడ్డి, ఆయన తనయులను ఈడీ విచారించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement