ఇసుక అక్రమార్కులను తప్పక శిక్షిస్తాం | Revenue Officers Respond on Sand Mafia At Vijayawada | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమార్కులను తప్పక శిక్షిస్తాం

May 5 2019 3:13 PM | Updated on Mar 22 2024 10:40 AM

విజయవాడ సమీపంలో కృష్ణా నదిలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. నది గర్భంలో ఇసుక తవ్వకాలు జరిగాయని అధికారులు నిర్థారించారు. ఇది జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నింబంధనల ఉల్లంగనేనని, ఇసుక తవ్వకాలను తాము ఎవరికీ ఏలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టంచేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement