ముంబై ఓటమితో రాజస్తాన్‌ ఆటగాళ్లు చిందులు | Rajasthan Royals Celebrates Mumbai Indians Loss | Sakshi
Sakshi News home page

May 21 2018 7:39 PM | Updated on Mar 21 2024 8:29 PM

ఐపీఎల్‌-11 సీజన్‌లో ప్లే ఆఫ్‌ నాలుగో స్థానం కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీ పడ్డ విషయం తెలిసిందే. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి ప్లే ఆఫ్‌ రేసులో నిలిచిన రాజస్తాన్‌.. కింగ్స్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ల కోసం వేచి చూసింది. రాజస్తాన్‌ కన్నా ముంబై ఇండియన్స్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో కొంత కలవరపాటుకు సైతం గురైంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు ముంబై ఇండియన్స్‌ ఓడిపోవాలని కోరుకున్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement