అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం నుంచి భారీగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో శుక్రవారం రంగంలోకి దిగిన పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 30 లారీలను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.
ఇసుక తరలిస్తున్న 30 లారీలు సీజ్
Published Fri, Mar 25 2016 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM
Advertisement
Advertisement