'6వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమం' | AP Congress party brainstorm meeting in vijayawada, says Raghuveera reddy | Sakshi
Sakshi News home page

'6వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమం'

Published Wed, Feb 4 2015 4:21 PM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

'6వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమం' - Sakshi

'6వ తేదీ నుంచి కోటి సంతకాల సేకరణ ఉద్యమం'

హైదరాబాద్: విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఏపీపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తెలిపారు. అందుకోసం పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టం హామీల అంశాన్ని లేవనెత్తుతామన్నారు. బుధవారం హైదరాబాద్లో రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఈ నెల 6 వ తేదీన కోటి సంతకాల సేకరణ ఉద్యమం పోలవరంలో చేపడుతున్నామన్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ మేధోమథన సమావేశం జరుగుతుందని రఘువీరా చెప్పారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement