
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. పంచాయితిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
Published Fri, Oct 18 2019 1:29 PM | Last Updated on Sat, Oct 19 2019 1:36 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తోంది. పంచాయితిరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.