బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ. 18.70 లక్షలు స్వాహా | bank employee forgery.. 18.70 lakhs | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ. 18.70 లక్షలు స్వాహా

Published Wed, Oct 22 2014 3:11 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు స్టేట్ బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న నాగేశ్వరరెడ్డి చేతివాటం ప్రదర్శించాడు.

కడప: వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు స్టేట్ బ్యాంక్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న నాగేశ్వరరెడ్డి చేతివాటం ప్రదర్శించాడు. ఫోర్జరీ సంతకాలు చేసి 18.70 లక్షల రూపాయలను స్వాహా చేశాడు. బ్యాంక్ అధికారులు నాగేశ్వర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement